Saturday, April 27, 2024

సీఎం జగన్​పై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తులపై కేసు నమోదు

ఏపీ సీఎం జగన్​పై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తులపై గుంటూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. పలువురు ప్రముఖ నేతల ఫోటోల మధ్య సీఎం జగన్ చిత్రాన్ని పెట్టి..దీనిని ఫోటో తీసి వాట్సఫ్ గ్రూపులో పోస్టు పెడుతూ..అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నాట్లు తెలుస్తోంది. ఇక పొలిటికల్ మోజి అనే యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు సీఎం పట్ల అసభ్యకరంగా పోస్టు పెట్టగా..దీనిపై వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు చైతన్య పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement