Friday, April 26, 2024

ఏపీలో ప్ర‌తి ఇంటికీ స్మార్ట్ మీటర్.. ఏపీ స‌ర్కార్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్ర‌తి ఇంటికీ స్మార్ట్ మీట‌ర్లు భిగించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. విద్యుత్ సంస్థలో కొత్త కొత్త మార్పులకు, అభివృద్ధికి స‌ర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అందులో భాగంగానే ఏపీలో ప్రతి ఇంటికి గృహవిద్యుత్ వినియోగానికి స్మార్ట్ మీటర్లు బిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కమర్షియల్, ఇండస్ట్రీయల్, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ స్మార్ట్ మీటర్లు బిగించనున్నారు. 200 యూనిట్ల వినియోగం దాటే ఇళ్లకే స్మార్ట్ మీటర్లు పెట్టాలని ప్ర‌భుత్వం నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement