Sunday, April 28, 2024

AP: వైసీపీకి షాక్.. మంత్రి గుమ్మనూరు పదవికి, పార్టీకి రాజీనామా..

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ ఇవాళ తన మంత్రి పదవికి, వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘ఇవాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నా. మంత్రి పదవి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని జగన్ అడిగారు. నాకు ఇష్టం లేదు. టీడీపీ తరఫున గుంతకల్లు నుంచి పోటీ చేస్తున్నా’ అని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement