Monday, April 29, 2024

Ap: నేడు శ్రీకాకుళం జిల్లాలో షర్మిల పర్యటన…వైఎస్ పాదయాత్ర విజయస్తూపం వద్ద నివాళి

ఇవాళ ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం ఇచ్చాపురం చేరుకొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర విజయస్తూపం వద్ద నివాళి అర్పించనున్నారు. అనంతరం ఆర్జే ఫంక్షన్ హాల్ లో పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement