Friday, May 10, 2024

సప్తనది తీరం – పచ్చని హరం సంగమేశ్వరం

శ్రీశైలంలో కృష్ణా జలాలు పూర్తిగా తగ్గిపోవడంతో సప్తనది తీరం సంగమేశ్వరం పచ్చని హరంతో శోభిల్లుతోంది.ఆదివారం సెలవు దినం కావడంతో సప్తనదుల సంగమేశ్వరాలయానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సప్తనదుల సంగమేశ్వరాలయ పరిసరాల్లో పచ్చని గడ్డి మెలవడంతో సందర్శకులు అక్కడ సేదతీరుతున్నారు.ఇదిలాఉండగా సప్తనది తీరం సందర్శకుల తాకిడితో సందడి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement