Sunday, April 28, 2024

Chandrababu : రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా

అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మద్యం, ఇసుక కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. మద్యం కేసులో బెయిల్‌ పిటిషన్‌పై విచారణ 23వ తేదీకి వాయిదా ప‌డ‌గా, ఇసుక కేసులో దాఖలైన పిటిషన్‌పై విచారణ 24కు హైకోర్టు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement