Friday, April 26, 2024

విశాఖ‌లో రూ.200కోట్ల భూ వివాదం

విశాఖ‌ప‌ట్నంలో రూ.200కోట్ల భూ వివాదం చోటుచేసుకుంది. స్మార్ట్ సిటీ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ జీవీ పై హ‌యగ్రీవ ఇన్ ఫ్రా ఛైర్మ‌న్ జ‌గ‌దీశ్వ‌రుడు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌భుత్వ పెద్ద‌ల పేర్ల‌తో జీవీ బెదిరిస్తున్నాడ‌ని ఆరోపించారు. యండాడ‌లో రూ.200కోట్ల విలువైన భూమిని బ‌ల‌వంతంగా రాయించుకున్నార‌న్నారు. జీవీఎంసీలో రూ.500 కోట్ల కాంట్రాక్ట్ వ‌ర్క్స్ లో మోసం చేశార‌న్నారు. విశాఖ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ స‌హ‌కారంతో త‌న‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement