Friday, May 3, 2024

ప్రకాశం జిల్లాలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జిల్లాలోని గొట్లగట్టు వద్ద కారు తాటిచెట్టును ఢీకొంది. దీంతో ప్రమాదం జరిగిన స్పాట్ లోనే ముగ్గురు మృతిచెందారు. ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారు ఒంగోలు క‌మ్మ‌పాలెం వాసులుగా గుర్తించారు. గిద్ద‌లూరు నుంచి ఒంగోలు వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement