Tuesday, May 14, 2024

మోడీ పర్యటనలో బ్లాక్ బెలూన్లు ఎగరేసిన.. రాజీవ్ రతన్ అరెస్ట్

ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం పర్యటనకు వచ్చిన సందర్భంగా బ్లాక్ బెలూన్లు ఎగరేసిన కాంగ్రెస్ నేత రాజీవ్ రతన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా బ్లాక్ బెలూన్లు ఎగరేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గతంలో ఐదుగురు కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసిన విషయం విధితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement