Saturday, May 4, 2024

AP: తుపాను బాధితులను పరామర్శ పురంధేశ్వ‌రి

ఏలూరు జిల్లాలో ఇవాళ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పర్యటించనున్నారు. తుపానుతో నష్టపోయిన రైతులను ఆమె పరామర్శిస్తారు.

తుపాను మిగిల్చిన నష్టాన్ని స్వయంగా పరిశీలించేందుకు ప్రజల కష్టాలు, వారికి జరిగిన నష్టాన్ని తెలుసుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement