Saturday, May 4, 2024

విజయవాడలో పంజాబ్ సీఎం దిష్టిబొమ్మ దగ్ధం

విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ నిన్నటి పంజాబ్ పర్యటనలో తలెత్తిన సమస్యలపై నగరంలోని సన్ రైజ్ హాస్పిటల్ సెంటర్ లో పంజాబ్ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను బీజేపీ రాష్ట్ర నేతలు దగ్ధం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు స్వయంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పంజాబ్ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement