Friday, April 26, 2024

ప్రకాశం జిల్లాలో దొంగనోట్ల కలకలం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నర్సపాలెంలో దొంగనోట్ల కలకలం చోటుచేసుకుంది. పెన్షన్ దారులకు ఇచ్చిన నగదు నకిలీ నోట్లుగా గుర్తించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు 38 నకిలీ 500 నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నకిలీ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement