Friday, May 3, 2024

Prakasam – మినీ వ్యాన్ ను ఢీకొన్న స్కూటర్ – ముగ్గురు మృతి

ప్రకాశం: ఒంగోలు చీరాల రహదారిలోని మద్దిరాలపాడు వద్ద ఆగి ఉన్న మినీ వ్యాను ను బైక్ ఢీకొన్న ప్ర‌మాదంలో ముగ్గురు మ‌ర‌ణించారు.. ఆదివారం నాడు ఒంగోలు వైపు నుండి పల్సర్ బండి పై వెళుతున్న ముగ్గురు వ్యక్తులు వ్యాన్ ను ఢీ కొట్టారు .బైక్ పై వస్తున్న ముగ్గురు సంఘట స్థలంలో మృతి చెందారు. మృతి చెందిన వారిలో మేదరమెట్ల మండలంలోని పమిడిపాడు కు చెందిన మర్రి బోయిన గోపి (30), మర్రిబోయిన మణికంఠ (21), బత్తిన అరవింద్ ( 21) లో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement