Wednesday, May 1, 2024

ఏపీ సీఎం వైయస్ జగన్ ను కలిసిన మాజీ ఎంపీ పొంగులేటి

ఖమ్మం బ్యురో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిగూడెంలోని సీఎం క్యాంప్ ఆఫీసులో గురువారం ఖమ్మం మాజీ ఎంపీ , బీఆర్ఎస్ బహిష్కత నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంట ఆయన ప్రధాన అనుచరుడు, ఖమ్మం నగరంలోని 27 డివిజన్ స్వతంత్ర కార్పొరేటర్ దొడ్డ నగేష్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement