Monday, May 6, 2024

కడపలో ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగలు అరెస్ట్

కడప జిల్లాలోని పలు దేవాలయాల్లో పాల్పడుతున్న ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అనంతపురం జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. వీరి వద్ద నుంచి రూ. 70 వేల విలువైన 1.143 కిలోల మూడు వెండి కిరీటాలు, హుండీ లను పగులగొట్టి చోరీ చేసిన రూ. 8 వేలు నగదు, మూడు బైక్ లు, రెండు ఐరన్ రాడ్స్, కట్టింగ్  ప్లేయర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.గతంలో వీరు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement