Saturday, May 4, 2024

Big Breaking | పొత్తులపై పవన్​ క్లారిటీ.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే పోటీ!

ఏపీలో రాజకీయ పరిణామాలపై జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన ఎన్​డీఏ పక్షాల భేటీ తర్వాత ఆయన ఇవ్వాల (మంగళవారం) రాత్రి మీడియాతో మాట్లాడారు. అయితే.. బీజేపీకి, టీడీపీకి మధ్య అండర్​స్టాండింగ్​ ఇష్యూ ఉందని, ఆ విషయంలోకి తాను వెళ్లదలచుకోలేదన్నారు. కాగా, రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే పోటీచేస్తాయనే విషయాన్ని మాత్రం క్లారిటీగా చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement