Friday, May 3, 2024

Breaking: కారు, లారీ ఢొన్న ఘటనలో ఒకరు మృతి.. అనంతపురం జిల్లాలో ప్రమాదం

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాలో యాక్సిడెంట్​ జరిగింది. అనంతపురం టౌన్​కు దగ్గర్లోని కొత్తపల్లి గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. బబ్లు పంజాబీ దాబా వద్ద నేషనల్​ హైవేపే కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కాగా, మృతులు ఎవరన్నది ఇంకా తెలియలేదు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement