Friday, May 10, 2024

సీఎం జగన్ కు ముద్రగడ లేఖ

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాష్ట్ర ముఖ్యమంత్రి వైెెఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలకు ప్రముఖుల పేర్లు పెట్టాలని ముద్రగడ లేఖలో కోరారు. అంబేద్కర్, శ్రీ కృష్ణ‌దేవ‌రాయ‌లు, బాల‌యోగి పేర్లు పెట్టాల‌ని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం సీఎం జ‌గ‌న్ ను కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement