Monday, May 6, 2024

Breaking: యువతి అదృశ్యం.. పోలీసుల‌ను ఆశ్ర‌యించిన త‌ల్లిదండ్రులు

నెల్లూరు జిల్లాలోని వేదాయ‌పాలంలోని డైక‌స్ రోడ్డులో యువ‌తి అదృశ్య‌మైంది. అయితే తమ బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారంటూ తల్లిదండ్రులు బోరున విల‌పిస్తూ వేదాయపాలెం పోలీస్ స్టేష‌న్ కు ప‌రుగులు తీశారు. అదృశ్య‌మైన యువ‌తి బి-ఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతున్న దివ్య. తమ బిడ్డను డైకస్ రోడ్డులో ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో తీసుకెళ్లినట్లు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే 100కి సమాచారం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement