Tuesday, May 14, 2024

Breaking: మాజీ మంత్రి సోమిరెడ్డికి స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌

టీడీపీ పొలిట్​ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కలెక్టరెట్​ వద్ద నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న సమయంలో ఈ ఘటన జరిగింది. నెల్లూరు కలెక్టరేట్‌ వద్ద అఖిలపక్ష రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన‌ ధర్నాలో పాల్గొన్న ఆయన.. ఎండ వేడికి కళ్లుతిరిగి పడిపోయారు. వెంటనే సోమిరెడ్డిని నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement