Friday, May 3, 2024

విశ్వం విద్యాసంస్థల అధినేత కాశీవిశ్వనాద్ దుర్మరణం

విశ్వం విద్యాసంస్థల అధినేత కాశీ విశ్వనాద్ రోడ్డుప్రమాదంలో దుర్మరణం చెందాడు. తిరుపతి జిల్లా నాయుడుపేట నుండి గూడూరుకు కాశీవిశ్వనాద్ మోటర్ సైకిల్ పై వెళుతుండగా.. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం వరగలి జాతీయ రహదారి వద్ద లారీ ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాంలో కాశీ విశ్వనాద్ అక్కడిక్కడికే మృతిచెందాడు. దీంతో నాయుడుపేటలో మహా విషాదం చోటుచేసుకుంది. సర్వ శిక్ష అభియాన్ పి.ఓ గా పనిచేసిన కాశీ నాయుడుపేటలో విశ్వం విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. ఈయన మరణంతో విషాదం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement