Monday, April 29, 2024

ప్ర‌తి ఇంటిపై జాతీయ జెండా.. రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ

ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని ఏపీ రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ తెలిపారు. ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.62 కోట్ల జాతీయ జెండాల రెపరెపలాడనున్నాయని ఆయన తెలిపారు. బెంజిసర్కిల్ నుంచి సీఎం క్యాంపు కార్యాలయం వరకు ఒకే జెండా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ కూ యాప్ ద్వారా పంచుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement