Thursday, May 2, 2024

లోకేష్ పై మండిపడ్డ ఎమ్మెల్యే కాటసాని

వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… తాను భూకబ్జాలు ఎక్కడ చేశానో నిరూపించాలన్నారు. లేకపోతే లోకేష్ క్షమాపణలు చెప్పాలన్నారు. ఛాలెంజ్ చేస్తున్నా.. ఎక్కడైనా చర్చకు రెడీ అన్నారు. అలాగే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లోకేష్ విమర్శిస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement