Friday, April 19, 2024

మంత్రి వెలంప‌ల్లికి పితృవియోగం

విజయవాడ: మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావుకి పితృవియోగం జరిగింది. మంత్రి వెలంప‌ల్లి తండ్రి సూర్య‌నారాయ‌ణ‌(80) ఈరోజు ఉద‌యం 8:15 గంట‌ల‌కు కన్నుమూశారు. సూర్యనారాయణ భౌతికకాయాన్ని సందర్శనార్ధం మంత్రి నివాసం వద్ద ఉంచారు. భ‌వానీపురం పున్న‌మీఘాట్ వ‌ద్ద ఉన్న హిందూ శ్మ‌శ‌న‌వాటికలో నేడు అంతిమ సంస్కారాలు జరుగనున్నాయి. విష‌యం తెలుసుకున్న ప‌లువురు సంతాపం ప్ర‌క‌టించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement