Saturday, May 4, 2024

ఎంపీటీసీలు, కో -అఫ్షన్ సభ్యులకు రాష్ట్రస్థాయి శిక్షణా.. కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి

రాష్ట్ర స్థాయి ఎంపిటిసి సభ్యులు, మండల కో ఆప్షన్ సభ్యుల శిక్షణా కార్యక్రమాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లిలోని మండల పరిషత్ కార్యాలయంలో కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, కలెక్టర్ ఎం హరినారాయణన్, ఏపిఎస్ఐఅర్డి డైరెక్టర్ జే మురళి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement