Friday, April 26, 2024

మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడిచేసిన వారిని గుర్తించాం : ఏపీ హోంమంత్రి

మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడిచేసిన వారిని గుర్తించామని ఏపీ హోంమంత్రి తానేటి వనిత అన్నారు. అమలాపురం ఘటనపై హోంమంత్రి స్పందిస్తూ… అమలాపురం ఘటనపై డీజీపీతో సమీక్షించామన్నారు. పోలీసులు ఆందోళనలను అదుపులోకి తెచ్చారన్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement