Monday, April 29, 2024

అబుదాబీ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ అథారిటీతో మంత్రి మేకపాటి సమావేశం

దుబాయ్ పర్యటనలో భాగంగా మంత్రి మేకపాటి అబుదాబీ పారిశ్రామికాభివృద్ధి సంస్థతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు, వాణిజ్యానికి గల అవకాశాలను మంత్రి మేకపాటి అడియా సంస్థకు వివరించారు. భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ తో పెట్టుబడుల భాగస్వామ్యానికి ఏపీఈడీబీతో కలిసి ముందుకు వెళతామన్నారు. ఉష్ణోగ్రత తగ్గించి చల్లబరిచే అధునాతన టెక్నాలజీ దిశగా తబ్రీద్ కంపెనీతో ఏపీ ఎంవోయూ కుదుర్చుకోవడంపై అడియా సంస్థ సంతోషం వ్యక్తం చేసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement