Tuesday, April 30, 2024

AP : అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించిన మంత్రి బొత్స

విజయనగరం, మార్చి10(ప్రభ న్యూస్): జిల్లాలోని చీపురుపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ శ్రీ‌కారం చుట్టారు. కర్లాం నుంచి నిమ్మలవలస మధ్య రూ.2.25 కోట్లతో రహదారి నిర్మాణానికి, జి.ములగాం – కోనూరు మధ్య రూ.7 కోట్లతో రహదారి నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి బెల్లాన చంద్ర శేఖర్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, ఎంపిపి ఇప్పిలి వెంకటనరసమ్మ, జెడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement