Monday, May 13, 2024

ఏలూరులో భారీ ఆన్ లైన్ మోసం .. రూ.2.5 లక్షలు కాజేసిన వైనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో భారీ ఆన్ లైన్ మోసం జరిగింది. ఓ యువకుడి ఖాతా నుంచి రూ.2.5లక్షలు సైబర్ నేరగాళ్లు కాజేశారు. సోషల్ మీడియాలో యువతి పేరుతో సైబర్ చీటర్స్ పరిచయం చేసుకున్నారు. రూ.20లు రీఛార్జ్ చేయమని చెప్పి రూ.2.5లక్షలు కేటుగాళ్లు కాజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement