Sunday, May 5, 2024

KNL: మిడుతూరులో వివాహిత ఆత్మహత్య

కర్నూలు : మిడుతూరు మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు మిడుతూరు ఏఎస్ఐ సుబ్బయ్య బుధవారం తెలిపారు. పారుమంచాల గ్రామానికి చెందిన స్వర్ణలత, సురేష్ కు 13 సంవత్సరాల క్రితం పెళ్లయింది. వీరికి ముగ్గురు పిల్లలు. అయితే ఇంట్లో ఎవరూలేని సమయంలో స్వర్ణలత ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement