Sunday, May 5, 2024

ఆంధ్ర – ఒడిస్సా సరిహద్దుల్లో మావోయిస్టుల డంప్ స్వాధీనం

ఆంధ్ర, తెలంగాణ, జులై 11: ఏఓబీలోని గంపకొండ అటవీ ప్రాంతంలో మావోయిస్టు దాచి ఉంచిన డంపును మంగళవారం పోలీసులు గుర్తించారు. మావోయిస్టుల కోసం కలిమెలా పోలీస్ స్టేషన్ పరిధిలోని బొడిగట్ట పంచాయతీ మరిగట్ట వద్ద గాలింపులు నిర్వహించిన BSF పోలీసులు భారీ డంపును స్వాధీనం చేసుకున్నారు.

ఈ డంపులో ఎలక్ట్రిక్ డిటోనేటర్లు 25, సేఫ్టీ ఫ్యూజ్ నాలుగు బండిల్స్, 108 జిలేటెన్ స్టిక్స్, 20 హ్యాండ్ గ్రైనేడ్లు ఉన్నాయి. మావోయిస్టుల సింథటిక్ బెల్ట్లు 20, మావోయిస్టుల ర్యాంక్ ని సూచించే నక్షత్రాలు తొమ్మిది జతలు, విజిల్స్ 9 జతలు, కాస్ట్ ఐరన్ హ్యాండ్ ప్రస్ మిషన్ ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement