Thursday, April 25, 2024

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య..

తిరుపతి సిటీ, మార్చి 11 (ప్రభ న్యూస్): తిరుపతి రూరల్ మండలం తాడితోపు సాయిబాబా కాలనీలో కాపురం ఉంటున్న కే .ఈశ్వర్ రెడ్డి కుమారుడు ఇంద్రసేనారెడ్డి 30 సంవత్సరాలు. కుటుంబ కలహాల కారణంగా శనివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి ఎంఆర్ పల్లి పోలీసులు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్ వి మెడికల్ కళాశాలకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement