Monday, April 29, 2024

ముగ్గులు వేస్తుండ‌గా దూసుకొచ్చిన లారీ ….యువ‌తి దుర్మ‌ర‌ణం..

ఏలూరు జిల్లా మండపల్లి మండలం కానుకొల్లులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం భోగి పండుగ సందర్భంగా ఇంటి ఎదుట ముగ్గులు వేస్తున్న యువతులపైకి సడన్‌గా ఓ ఇటుక లోడుతో వెళుతున్న‌ లారీ దూసుకొచ్చింది.

ఈ ప్రమాదంలో పంగిళ్ల తేజస్విని(17) అక్కడికక్కడే దుర్మరణం చెందింది. మరో యువతి పల్లవి దుర్గ(18)కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ ప్ర‌కాష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement