Sunday, May 5, 2024

పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టాలి.. సీఎం జగన్

పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆదాయార్జన శాఖలపై సీఎం జగన్ సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… రిజిస్ట్రేషన్ లో పారదర్శకత కోసం కమిటీ ఏర్పాటు చేశామన్నారు. నాటుసారా తయారీ వృత్తిగా ఉన్న వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించాలన్నారు. అనుమతులు పొందిన లీజుదారులు మాత్రమే మైనింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement