Sunday, April 28, 2024

కర్ణాటక అప్పర్ భద్ర డ్యామ్ ను అడ్డుకుంటాం… బైరెడ్డి

భారతీయ జనతా పార్టీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అప్పర్ భద్ర డ్యామ్ ను అడ్డుకుంటామని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. అప్పర్ భద్ర ప్రాజెక్టు రాయలసీమకు ఉరితాడని అన్నారు. నికర జలాల ప్రాజెక్టులు కాలగర్భంలో కలిసిపోతాయన్నారు. గ్యాంబ్లింగ్, మట్కా, జూదం, ఇసుక దందాలతో మునిగితేలుతున్న సీమ ప్రజాప్రతినిధులు మేల్కోవాలన్నారు. అప్పర్ భద్ర ప్రాజెక్టులను అడ్డుకోవాలన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement