Monday, April 29, 2024

Tiger : శ్రీశైలంలో పులి సంచారం కలకలం

నంద్యాల జిల్లా శ్రీశైలంలో పులి సంచారం క‌ల‌క‌లం రేపింది. సాక్షి గణపతి ఆలయానికి ముందు స్పీడ్ బ్రేక్ వద్ద రాత్రి రోడ్డు దాటుతున్న భక్తులకు పులి కనిపించింది. అటుగా వెళుతున్న వాహ‌న‌దారులు ఎక్కడికక్కడ వాహ‌నాల‌ను ఆపివేశారు. పులి రోడ్డు దాటుతున్న దృశ్యాలను యాత్రికులు ఫోన్ లో చిత్రీకరించుకున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు పులి సంచరించిన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు పెద్దపులి సంచారం నేపథ్యంలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement