Friday, May 3, 2024

ఈనెల 8న నంద్యాల జిల్లాలో పవన్ పర్యటన

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈనెల 8వ తేదీన నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. రైతు భరోసా యాత్రలో భాగంగా శిరివెళ్లలో పవన్ సభ నిర్వహించనున్నారు. ఆ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement