Monday, April 29, 2024

మా మధ్య ఎలాంటి విభేదాల్లేవ్… మంత్రి జయరాం

ఆలూరు : కర్నూలు బ్రదర్స్ గూమ్మనుర్ జయరాం ఫ్యామిలీ, ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఫ్యామిలీ అని మంత్రి జైరాం, ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి సంయుక్తంగా తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. త‌మ‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. త‌మ మ‌ధ్య ఏదో ఉన్న‌ట్లు సూచించడానికి కొన్ని చాన‌ళ్లు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాలూక ఇంచార్జ్ నారాయణస్వామి, దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, ఆదోని వైఎస్ఆర్సిపి నాయకులు చంద్రకాంత్ రెడ్డి, మండల కన్వీనర్ వీరేష్, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement