Thursday, May 2, 2024

Velugodu.. ఆవులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా పరిధిలో గల వెలుగోడు రిజర్వాయర్ వద్దకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ఆవులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. నిన్న 350 ఆవులను మత్స్యకారులు, రైతులు రక్షించిన విషయం తెలిసిందే. మిగితా 150 ఆవులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement