Monday, May 6, 2024

Breaking : ప‌త్తికొండ‌లో గుప్త‌నిధుల కోసం త‌వ్వ‌కాలు

క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ‌లో దుండ‌గులు గుప్త నిధుల కోసం త‌వ్వ‌కాలు జ‌రిపారు. జిల్లాలోని ప‌త్తికొండ మండ‌లంలో త‌వ్వ‌కాలు జ‌రిపిన ఘ‌ట‌న చోటుచేసుకుంది. రాజుల‌మండ‌గిరిలో గ్రామ దేవ‌త విగ్ర‌హాన్ని తొల‌గించారు. ఈ గుప్త‌నిధుల తవ్వ‌కాలు ఎవ‌రు జ‌రిపార‌నే విష‌యంపై ఆ మండ‌లంలో పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీనిపై స్థానికులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement