Saturday, May 4, 2024

KNL: వెల్దుర్తి రైల్వే స్టేషన్ లో వ్యక్తి మృతి..

వెల్దుర్తి ప్రభ న్యూస్ : వెల్దుర్తి రైల్వే స్టేషన్ లో ఉప్పు అన్ లోడ్ జరుగుతున్న సందర్భంగా హిటాచి తగిలి అక్కడ పనిచేస్తున్న వర్కర్ సోనియా నాయక్ (40) మృతి చెందినట్లు సమాచారం. మృతుడు బేతంచెర్ల మండలానికి చెందిన వ్యక్తి. మృతదేహాన్ని వెల్దుర్తి పోస్టుమార్టం గదిలో ఉంచారు. బయట టిప్పర్ తగిలినట్లుగా చెబుతున్నారు.. కానీ నిజాలు వెల్లడి కావాల్సి ఉంది. పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement