Sunday, May 12, 2024

కర్నూలు జగన్నాథ గట్టు వద్ద హైకోర్టు నిర్మాణం…

కర్నూలు – కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న నేపథ్యంలో అక్కడ హైకోర్టు నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి.. కర్నూలు జగన్నాథ గట్టు వద్ద హైకోర్టు ఏర్పాటు చేయనున్నట్టు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు.. న్యాయ రాజధాని నిర్మాణాల కోసం 250 ఎకరాలు కేటాయిస్తామన్నారు..దీని కోసం ఇప్పటికే స్థల సేకరణ పూర్తి అయిందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement