Saturday, May 4, 2024

AP | విరిగిపడ్డ కొండ చరియలు.. విజయవాడలో ఘటన

విజయవాడ, (ప్రభ న్యూస్) : గడిచిన కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు కారణంగా నగరంలోని కస్తూరిబాయ్ పేటలో ఇంటిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వానలే కారణంగా తెలుస్తోంది. సంఘటనా స్థలం పరిశీలించిన సిపిఎం నాయకులు బాధిత కుటుంబాలను పరామర్శించారు.కొండ చరియలు విరిగి పడకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement