Thursday, May 9, 2024

ఉచిత కంటి ప‌రీక్ష‌లు…

నందిగామ – స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కంటికి సంబంధించిన విభాగం లో 60 సంవత్సరాల లోపు ఉన్నవారికి ఉచితంగా కంటి పరీక్షలు చేయ‌నున్నారు.. వారికి మూడు రోజుల్లో కళ్ళజోడు ఉచితంగా ఇస్తారని వెంక‌టరమణ తెలిపారు డయాబెటిస్ , హైపర్ టెన్షన్, యాక్లర్ , డి జనరేషన్, క్యాట్ రాక్, గ్లకోమ్, వంటి పరీక్షలు అధునాతమైన ఫంగస్ యంత్రము లతో పరీక్షలు నిర్వహించి కంటి చూపు లోపం ఉన్నవారికి ఉచితంగా కళ్ళజోడు ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఈ పరీక్ష కోసం వచ్చే వారు కేవలం ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకువస్తే పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు ఈ అవకాశాన్ని చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement