Thursday, May 16, 2024

ఏపీ నేతలతో కేసీఆర్ టీమ్ మంతనాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనేతలతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టీమ్ మంతనాలు జరుపుతోంది. టీఆర్ఎస్ నేతలు పలువురిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నారు. కేసీఆర్ తో పనిచేసిన సమకాలీకులతో మంతనాలు జరుపుతున్నారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నేతలకు గాలం వేస్తున్నారు. వారం క్రితమే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. పార్టీ పేరు మార్పు తర్వాత చేరికలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement