Sunday, May 5, 2024

AP : నిడ‌ద‌వోలు జ‌న‌సేన అభ్య‌ర్థిగా కందుల దుర్గేష్..

టిడిపి, జ‌న‌సేన‌, బిజెపి పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ జనసేన పోటీ చేయ‌నుంది దీనిలో భాగంగా తొలి విడ‌త‌గా ఐదుగురు అభ్యర్థల పేర్ల‌ను జనసేనాని ప్రకటించారు. తాజాగా నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన తన అభ్యర్థిగా కందుల దుర్గేష్ ను ప్రకటిచింది. ఆయన ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయ‌న నిడ‌ద‌వోలు నుంచి పోటీ చేయ‌నున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement