Thursday, April 25, 2024

Judgment: కాకినాడ మేయర్‌ వ్యవహారంపై హైకోర్టు తీర్పు నేడే

Kakinada: కాకినాడ మేయర్‌ వ్యవహారంపై నేడు హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. అవిశ్వాసంపై హైకోర్టును ఆశ్రయించారు పావని. కోర్టు తీర్పు ఆధారంగా 25న కొత్త మేయర్‌ ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై అంత‌టా ఉత్కంఠ నెలకొంది.

ఇదిలా ఉంటే కొత్త మేయర్‌, ఉప మేయర్‌-1 ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 25న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఎస్‌ఈసీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీని ప్రిసైడింగ్ ఆఫీస‌ర్‌గా నియమించారు కలెక్టర్‌ హరికిరణ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement