Sunday, April 28, 2024

AP: ఉగాది వేడుకల్లో పాల్గొననున్న జనసేన అధినేత పవన్

నేడు పిఠాపురానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఉగాది వేడుకల్లో పవన్ పాల్గొంటారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు లో పార్టీ నేతకు చెందిన నూతన భవనం లో ఉండనున్నారు పవన్.

- Advertisement -

పిఠాపురంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాననేది ప్రకటించనున్నారు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారు అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement