Sunday, May 19, 2024

అది ఆ ఇద్దరు యువకుల పనే.. అంటున్న గ్రామస్తులు

నందిగామ మండలం సోమవరం గ్రామంలోఉద్రిక్తత, మచిలీపట్నంలో ఇటీవల ఎఅర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న‌ జిల్లేపల్లి ప్రశాంతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈమె ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు గ్రామస్తులు. రుద్రవరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులులే ఈ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నరు ప్రశాంతి తల్లిదండ్రులు.

జిల్లే పల్లి ప్రశాంతిని హత్య చేసి, వారే పక్కా ప్రణాళికతో ఇంటికి వచ్చి వారి తల్లిదండ్రులను పరామర్శించడంపై ఆగ్రహిం వ్య‌క్తం చేసారు బంధువులు గ్రామస్తులు. ఆ యువకులను ఇద్దరిని గృహనిర్బంధం చేసిన‌ బంధువులు గ్రామస్తులు.అప్పుడే చేరుకున్న‌ పోలీసులకు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం నెల‌కోంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement