Sunday, May 5, 2024

Breaking: గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతి

గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతిచెందిన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప‌ల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చిల‌క‌లూరిపేట మండ‌లం ప‌సుమ‌ర్రులో షేక్ ఫిరోజ్ (17) అనే ఇంట‌ర్ విద్యార్థి గుండెపోటుతో కుప్ప‌కూలాడు. అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించేలోపే విద్యార్థి మృతిచెందాడు. ఫిరోజ్ మృతిచెంద‌డ‌తో అత‌ని త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీర‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement